ఒమన్ రెస్టారెంట్స్లో న్యూ టూరిజం రుసుము
- December 23, 2019
మస్కట్: ఫ్రాంచైజ్ కాంట్రాక్టుల ద్వారా మేనేజ్ చేయబడుతున్న రెస్టారెంట్స్, అలాగే టూరిస్ట్ ఏరియాల్లో వుంటోన్న రెస్టారెంట్స్ 4 శాతం తమ అమ్మకాల నుంచి రుసుముని చెల్లించాలని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఈ రుసుములు చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులు వెచ్చించే మొత్తాల నుంచి దీన్ని మినిస్ట్రీకి చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్లో పొందుపర్చబడ్డాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రుసుములు సకాలంలో చెల్లించకపోతే, తగు రీతిలో జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







