ఒమన్ రెస్టారెంట్స్లో న్యూ టూరిజం రుసుము
- December 23, 2019
మస్కట్: ఫ్రాంచైజ్ కాంట్రాక్టుల ద్వారా మేనేజ్ చేయబడుతున్న రెస్టారెంట్స్, అలాగే టూరిస్ట్ ఏరియాల్లో వుంటోన్న రెస్టారెంట్స్ 4 శాతం తమ అమ్మకాల నుంచి రుసుముని చెల్లించాలని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి క్వార్టర్లోనూ ఈ రుసుములు చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులు వెచ్చించే మొత్తాల నుంచి దీన్ని మినిస్ట్రీకి చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్లో పొందుపర్చబడ్డాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ రుసుములు సకాలంలో చెల్లించకపోతే, తగు రీతిలో జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







