దుబాయ్:కారు ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి
- December 25, 2019
క్రిస్మస్ వేళ ఇద్దరు భారతీయుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ లో జరిగిన కారు ప్రమాదంలో రోహిత్ కృష్ణకుమార్, శరత్ కుమార్ మృతిచెందారు. ఈ ఇద్దరు కేరళ ఆర్జిన్ కు చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో డీపీఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం శరత్ యూఎస్ వెళ్లగా..రోహిత్ యూకే వెళ్లాడు. క్రిస్మస్ సెలవులు కావటంతో దుబాయ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. శరత్.. రోహిత్ ను డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే..ప్రమాద కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!