ఇన్సూరెన్స్ సెక్టార్ లో కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
- January 03, 2020
రియాద్:ఇన్సూరెన్స్ సెక్టార్ లో సౌదీ అరేబియన్ మానిటరీ ఏజెన్సీ-SAMA కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే పరిశ్రమలో ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ బ్రోకరేజ్ యాక్టివిటీస్ కంబైనింగ్ పై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ లో స్టేబులిటీ పెంపొందించటంతో పాటు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా ఈ నిర్ణయం సహకరిస్తుందని SAMA అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఇండస్ట్రీలలో తప్పుడు విధానాలకు బ్రేక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంబైన్డ్ గా యాక్టీవేట్ చేస్తున్న కంపెనీలు ఏడాదిలోగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలాగే మూడు నెలల్లోగా తమ ప్లాన్లను చేంజ్ చేయాల్సిందిగా సూచించింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!