బహ్రెయిన్లో యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్
- January 07, 2020
యూఏఈ ఎక్స్ఛేంజ్, సిట్రాలోని అల్ ఖర్జియాలో తన కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ అఫీషియల్స్, ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పర్ జీజీసీసీ రీజినల్ హెడ్ వర్గీస్ పి మాథ్యూ, కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ నైన్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ బహ్రెయిన్, కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్ అనీ, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ విషయంలో అగ్రగామిగా వున్నామని ఆకాష్ నైన్వాల్ చెప్పారు. సిట్రా అనేది తమకు ప్రామినెంట్ కస్టమర్ బేస్ అనీ, ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో వినియోగదారులకు మరింత సులభతరమైన విధానంలో వారి వారి అవసరాలు తీరుతాయని నిర్వాహకులు తెలిపారు. గ్లోబల్ రీచ్ పరంగా 170కి పైగా దేశాలు తమ నెట్వర్క్లో వున్నాయనీ, 150 మిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ 2018లో జరిపామనీ, 115 బిలియన్ యూఎస్ డాలర్స్ లావాదేవీలు నిర్వహించామని మాథ్యూ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







