బహ్రెయిన్లో యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్
- January 07, 2020
యూఏఈ ఎక్స్ఛేంజ్, సిట్రాలోని అల్ ఖర్జియాలో తన కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. యూఏఈ ఎక్స్ఛేంజ్ అఫీషియల్స్, ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పర్ జీజీసీసీ రీజినల్ హెడ్ వర్గీస్ పి మాథ్యూ, కంట్రీ హెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ నైన్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ బహ్రెయిన్, కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్ అనీ, ఫైనాన్షియల్ సొల్యూషన్స్ విషయంలో అగ్రగామిగా వున్నామని ఆకాష్ నైన్వాల్ చెప్పారు. సిట్రా అనేది తమకు ప్రామినెంట్ కస్టమర్ బేస్ అనీ, ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో వినియోగదారులకు మరింత సులభతరమైన విధానంలో వారి వారి అవసరాలు తీరుతాయని నిర్వాహకులు తెలిపారు. గ్లోబల్ రీచ్ పరంగా 170కి పైగా దేశాలు తమ నెట్వర్క్లో వున్నాయనీ, 150 మిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ 2018లో జరిపామనీ, 115 బిలియన్ యూఎస్ డాలర్స్ లావాదేవీలు నిర్వహించామని మాథ్యూ చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







