ఇరాన్ - యూఎస్ రగడ: రాజకీయ జోక్యానికి యూఏఈ పిలుపు
- January 08, 2020
యూ.ఏ.ఈ:మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ డాక్టర్ అన్వర్ గర్గాష్, అమెరికా దళాలు వినియోగిస్తున్న ఇరాక్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులు సద్దుమణిగేందుకు రాజకీయ జోక్యం అవసరమనీ, ఇరు పక్షాలూ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని మినిస్టర్ పేర్కొన్నారు. కాగా, టెహ్రాన్ నుంచి డజనుకు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్ ఇరాకీ మిలిటరీ బేస్లపైకి దూసుకెళ్ళాయి. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ కూడా ధృవీకరించింది. ఇరాక్ మిలటరీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 22 మిస్సైల్స్, ఇరాన్ నుంచి సంధించబడ్డాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







