ఇరాన్ - యూఎస్ రగడ: రాజకీయ జోక్యానికి యూఏఈ పిలుపు
- January 08, 2020
యూ.ఏ.ఈ:మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ డాక్టర్ అన్వర్ గర్గాష్, అమెరికా దళాలు వినియోగిస్తున్న ఇరాక్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులు సద్దుమణిగేందుకు రాజకీయ జోక్యం అవసరమనీ, ఇరు పక్షాలూ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని మినిస్టర్ పేర్కొన్నారు. కాగా, టెహ్రాన్ నుంచి డజనుకు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్ ఇరాకీ మిలిటరీ బేస్లపైకి దూసుకెళ్ళాయి. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ కూడా ధృవీకరించింది. ఇరాక్ మిలటరీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 22 మిస్సైల్స్, ఇరాన్ నుంచి సంధించబడ్డాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







