ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా
- January 09, 2020
ఇరాన్ క్రైసిస్ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ విజిటింగ్ సేఫ్ కాదంటూ ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న హెచ్చరికలు అర్ధం లేనివని తేల్చి చెప్పింది. ఇరాన్ సంక్షోభం దుబాయ్ పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. విజిటర్స్ నిస్సంకోచంగా నిర్భయంగా దుబాయ్ లో పర్యటించొచ్చని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఇరాన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ని టార్గెట్ చేస్తూ మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడింది. కథనాలను ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకొని వాస్తవాలను పబ్లిష్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







