సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం
- January 09, 2020బహ్రెయిన్: సీఫ్లోని సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా విజిటర్స్ ఆందోళనకు గురయ్యారు. సివిల్ డిఫెన్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా విజిటర్స్ని ఖాళీ చేయించిన అధికారులు, ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. కాగా, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఓ రెస్టారెంట్ చిమ్నీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కేవలం 55 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం తీసుకున్న చర్యలు అమోఘమనీ, తిరిగి మాల్లో కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్