దుబాయ్:అబాన్డెన్డ్ కారు ఓనర్లకు ఎస్ఎంఎస్ హెచ్చరిక
- January 15, 2020దుబాయ్:రోడ్లపై కార్లను వదిలేసిన ఓనర్లకు దుబాయ్ మున్సిపాలిటీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. సిటీలోని చాన్నాళ్లుగా పార్క్ చేసిన కార్లను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. ఎక్కువ రోజుల పాటు రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న కార్ ఓనర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కార్లను తొలగించాలని సూచించింది. తమ అఫిషియల్ ఇనస్ట్రాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. తాము చెప్పిన గడువులోగా కార్లను తీసుకెళ్లకుంటే మున్సిపాలిటీ వాళ్లు తొలగిస్తారని హెచ్చరించారు. సిటీ బ్యూటీ కాపాడటంతో పాటు, స్థానికులకు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దుబాయ్ మున్సిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..