18 ఏళ్ళ లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధానికి పార్లమెంటు 'నో'
- January 16, 2020బహ్రెయిన్: 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా వుండేందుకుగాను ఓ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రాగా, పార్లమెంటు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ని విక్రయిస్తే 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించాలన్నదే ఆ ప్రతిపాదన. ఇప్పటికే ఈ విషయమై కొన్ని రెగ్యులేషన్స్ వున్నందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రపోజల్ గతంలో షురా కౌన్సిల్ ఆమోదం పొందింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..