బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- September 14, 2025
కవైట్: కువైట్ బ్యాంకులలో త్వరలో ప్రసిద్ధ రాఫెల్స్ ఫ్రైజ్ డ్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. త్వరలోనే ఆసక్తిగా ఉన్న బ్యాంకులకు లైసెన్సులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. బ్యాంకులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను కువైట్ సెంట్రల్ బ్యాంకుకు అప్పగించినట్లు వెల్లడించింది.
గతంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో రాఫెల్ డ్రాలను కువైట్ సెంట్రల్ బ్యాంకు నిషేధించింది. విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఇటీవల కమిటీ నివేదికను అందజేసింది. నివేదికను సమీక్షించి వాణిజ్య మంత్రిత్వశాఖ.. దాదాపు ఐదు నెలల తర్వాత కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రైజ్ డ్రాలను నిర్వహించేందుకు బ్యాంకులను అనుమతించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







