బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- September 14, 2025
కవైట్: కువైట్ బ్యాంకులలో త్వరలో ప్రసిద్ధ రాఫెల్స్ ఫ్రైజ్ డ్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. త్వరలోనే ఆసక్తిగా ఉన్న బ్యాంకులకు లైసెన్సులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. బ్యాంకులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను కువైట్ సెంట్రల్ బ్యాంకుకు అప్పగించినట్లు వెల్లడించింది.
గతంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో రాఫెల్ డ్రాలను కువైట్ సెంట్రల్ బ్యాంకు నిషేధించింది. విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఇటీవల కమిటీ నివేదికను అందజేసింది. నివేదికను సమీక్షించి వాణిజ్య మంత్రిత్వశాఖ.. దాదాపు ఐదు నెలల తర్వాత కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రైజ్ డ్రాలను నిర్వహించేందుకు బ్యాంకులను అనుమతించారు.
తాజా వార్తలు
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!









