బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- September 14, 2025
కవైట్: కువైట్ బ్యాంకులలో త్వరలో ప్రసిద్ధ రాఫెల్స్ ఫ్రైజ్ డ్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. త్వరలోనే ఆసక్తిగా ఉన్న బ్యాంకులకు లైసెన్సులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. బ్యాంకులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను కువైట్ సెంట్రల్ బ్యాంకుకు అప్పగించినట్లు వెల్లడించింది.
గతంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో రాఫెల్ డ్రాలను కువైట్ సెంట్రల్ బ్యాంకు నిషేధించింది. విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఇటీవల కమిటీ నివేదికను అందజేసింది. నివేదికను సమీక్షించి వాణిజ్య మంత్రిత్వశాఖ.. దాదాపు ఐదు నెలల తర్వాత కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రైజ్ డ్రాలను నిర్వహించేందుకు బ్యాంకులను అనుమతించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







