18 ఏళ్ళ లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధానికి పార్లమెంటు 'నో'
- January 16, 2020బహ్రెయిన్: 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా వుండేందుకుగాను ఓ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రాగా, పార్లమెంటు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ని విక్రయిస్తే 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించాలన్నదే ఆ ప్రతిపాదన. ఇప్పటికే ఈ విషయమై కొన్ని రెగ్యులేషన్స్ వున్నందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రపోజల్ గతంలో షురా కౌన్సిల్ ఆమోదం పొందింది.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!