40,000 వలసదారుల డిపోర్టేషన్
- January 17, 2020కువైట్: 2019లో మొత్తం 40,000 మంది వలసదారులను డిపోర్టేషన్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 13,000 మంది మహిళలుకాగా, 27,000 మంది పురుషులు వున్నారు. 20 దేశాలకు చెందినవారు డిపోర్టేషన్కి గురయ్యారు. ఇందులో భారతీయ వలసదారులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశీయులు, ఈజిప్టియన్లు వున్నారు. వివిధ రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి నిందితుల్ని డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి ఎవరూ తిరిగి రాకుండా వుండేందుకు వీలుగా అన్ని చర్యలూ తీసుకుని ఉల్లంఘనులకు డిపోర్టేషన్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్