ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ అడ్మిషన్ 21 నుంచి ప్రారంభం
- January 18, 2020మస్కట్: మస్కట్లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్ ఎలెవన్ వరకు చేర్చేందుకోసం ఆన్లైన్ అడ్మిషన్స్కి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..