షార్జా:అతి వేగంతో 12 సార్లు రెడ్ లైట్ జంప్ చేసిన వ్యక్తికి జైలు
- January 23, 2020
షార్జా క్రిమినల్ కోర్ట్స్, జీసీసీ జాతీయుడొకరికి 6 నెలల జైలు శిక్ష విధించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక, 12 సార్లు రెడ్ లైట్ సిగ్నల్ని నిందితుడు జంప్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. షార్జా నుంచి అజ్మన్కి అతి వేగంతో ప్రయాణించే క్రమంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు 10 పెట్రోల్స్ రంగంలోకి దిగాయి. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులకు నిందితుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







