షార్జా:అతి వేగంతో 12 సార్లు రెడ్ లైట్ జంప్ చేసిన వ్యక్తికి జైలు
- January 23, 2020
షార్జా క్రిమినల్ కోర్ట్స్, జీసీసీ జాతీయుడొకరికి 6 నెలల జైలు శిక్ష విధించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక, 12 సార్లు రెడ్ లైట్ సిగ్నల్ని నిందితుడు జంప్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. షార్జా నుంచి అజ్మన్కి అతి వేగంతో ప్రయాణించే క్రమంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు 10 పెట్రోల్స్ రంగంలోకి దిగాయి. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులకు నిందితుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







