కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్
- January 30, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సోకిన నలుగురు చైనీస్ కి డయాగ్నోస్ అందిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ నలుగురి ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరో 14 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గల్ఫ్ టాప్ అఫిషియల్ తెలిపారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రన్ద్ మాట్లాడుతూ ' కరోనా వైరస్ డయాగ్నోస్ తీసుకుంటున్న చైనీస్ ఫ్యామిలీ హెల్త్ కండీషన్ మెరుగుపడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వారికి అవసరమైన వైద్య సాయం, మెడిసిన్ అందుతోంది. 14 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తాం' అని అన్నారు. డిశ్చార్జ్ అవగానే వారు చైనా వెళ్లవచ్చని డాక్టర్ హుస్సైన్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







