కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్

- January 30, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్

యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సోకిన నలుగురు చైనీస్ కి డయాగ్నోస్ అందిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ నలుగురి ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరో 14 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గల్ఫ్ టాప్ అఫిషియల్ తెలిపారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రన్ద్ మాట్లాడుతూ ' కరోనా వైరస్ డయాగ్నోస్ తీసుకుంటున్న చైనీస్ ఫ్యామిలీ హెల్త్ కండీషన్ మెరుగుపడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వారికి అవసరమైన వైద్య సాయం, మెడిసిన్ అందుతోంది. 14 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తాం' అని అన్నారు. డిశ్చార్జ్ అవగానే వారు చైనా వెళ్లవచ్చని డాక్టర్ హుస్సైన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com