కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్
- January 30, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సోకిన నలుగురు చైనీస్ కి డయాగ్నోస్ అందిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ నలుగురి ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరో 14 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గల్ఫ్ టాప్ అఫిషియల్ తెలిపారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రన్ద్ మాట్లాడుతూ ' కరోనా వైరస్ డయాగ్నోస్ తీసుకుంటున్న చైనీస్ ఫ్యామిలీ హెల్త్ కండీషన్ మెరుగుపడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వారికి అవసరమైన వైద్య సాయం, మెడిసిన్ అందుతోంది. 14 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తాం' అని అన్నారు. డిశ్చార్జ్ అవగానే వారు చైనా వెళ్లవచ్చని డాక్టర్ హుస్సైన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







