కరోనా ఎఫెక్ట్:నలుగురు చైనీస్ కి కరోనా డయాగ్నోస్..14 రోజుల్లో డిశ్చార్జ్
- January 30, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సోకిన నలుగురు చైనీస్ కి డయాగ్నోస్ అందిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఈ నలుగురి ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరో 14 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని గల్ఫ్ టాప్ అఫిషియల్ తెలిపారు. మినిస్ట్రి ఆఫ్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అల్ రన్ద్ మాట్లాడుతూ ' కరోనా వైరస్ డయాగ్నోస్ తీసుకుంటున్న చైనీస్ ఫ్యామిలీ హెల్త్ కండీషన్ మెరుగుపడుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వారికి అవసరమైన వైద్య సాయం, మెడిసిన్ అందుతోంది. 14 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తాం' అని అన్నారు. డిశ్చార్జ్ అవగానే వారు చైనా వెళ్లవచ్చని డాక్టర్ హుస్సైన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







