కువైట్:జైలు నుంచే స్కెచ్..రాయల్స్, బిజినెస్ పర్సన్స్ కు లక్షల్లో టోకరా
- February 01, 2020
కువైట్:ఎనిమిది మంది టీం. జైలు నుంచే స్కెచ్. మాయమాటలు చెప్పి రాయల్స్ తో పాటు బిజినెస్ పర్సన్స్ ని బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ బిగ్ ఫ్రాడ్ కేసులో విచారణను క్రిమినల్ కోర్టు మార్చి 11వ తేదికి వాయిదా వేసింది. మొత్తం KD2,593,399 మనీ లాండరింగ్ పాల్పడినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని నిందితుడితో ఏడుగురు నిందితులు పలు చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్నారు. అయితే..ఓ మహిళలను 400,000 కువైట్ దినార్ లను ఫ్రాడ్ చేసిన కేసులో నిన్న క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదన వినిపించిన బాధితురాలు ఓ రిప్రజెంటీవ్ ద్వారా వస్తువులు కొనేందుకు 400,000 కువైట్ దినార్ ల చెక్ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే..తనకు లగ్జరీ కార్ తో పాటు విలువైన గిఫ్ట్స్ ఇచ్చారని, డబ్బులు కూడా తిరిగి ఇస్తానని నిందితులు తనతో చెప్పారని ఆమె కోర్టుకు వివరించింది. అయితే..నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు కూడా పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







