కరోనా ఇన్ఫెక్షన్ కేసు: బహ్రెయిన్ ఖండన
- February 04, 2020
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బహ్రెయిన్లో కరోనా వైరస్ జాడ ఏమీ లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ కేసు బహ్రెయిన్లో నమోదయ్యిందంటూ వచ్చిన వార్తల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఖండించింది. ప్రజలెవరూ ఇలాంటి నిరాధార వార్తల్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ, బోర్డర్ పాయింట్స్లో కరోనా వైరస్ బాధితుల్ని గుర్తించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఆ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!