భారత ప్రధాని మోడీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ రాయబారి
- February 05, 2020
యూఏఈ:ఇండియాలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఏఈ నాయకత్వం తరఫున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జనవరి 26న భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల భారత జెండాని లైటింగ్ రూపంలో రపదర్శించారు. కాగా, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..