దుబాయ్లో 3 టన్నుల డ్రగ్స్ ధ్వంసం
- February 07, 2020
దుబాయ్:గత మూడేళ్ళలో మొత్తం 3 టన్నుల డ్రగ్స్ని స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేయడమయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. హెరాయిన్, కొకైన్, క్రిస్టల్ మెథ్, ఓపియవ్ు ఇతర ఇల్లీగల్ సబ్స్టాన్సెస్ని 215 సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది. జబెల్ అలి హజార్డస్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద వీటిని ధ్వంసం చేశారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సావ్ు అల్ హుమైదాన్, డ్రగ్స్ డిస్ట్రక్షన్కి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ప్రాసిక్యూషన్ అలాగే కోర్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పలు అరెస్టులు జరిగాయి. ఈ కేసుల్లో పలువురికి కరిÄన శిక్షలు కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







