పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్కి అత్యున్నత గౌరవం
- February 07, 2020బహ్రెయిన్:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ‘మనామా హెల్త్ సిటీ’ ప్రోగ్రావ్ుకి సంబంధించి పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది అరుదైన గౌరవంగా క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సూచన మేరకు షేక్ హిషావ్ు, ఓ కార్యక్రమంలో ఈ మేరకు అక్రెడేషన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డబ్ల్యుహెచ్ఓ ఎక్స్పర్ట్లు అలాగే క్యాపిటల్ హెల్త్ సిటీస్ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు. మానామా హెల్త్ సిటీ ప్రోగ్రావ్ు, ఎన్విరాన్మెంట్ కేరింగ్ అలాగే పబ్లిక్ హెల్త్ని పెంపొందించేలా తీర్చిదిద్దబడిందని అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్లోని పలు సిటీస్ అలాగే విలేజెస్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే క్రమంలో బహ్రెయిన్ నాయకత్వం సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తున్నామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ