యూఏఈ: కరోనా వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డ 73 ఏళ్ళ మహిళ
- February 10, 2020
యూఏఈ: యూఏఈ లో ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. కాగా వీరిలో 73 ఏళ్ళ మహిళ చికిత్సకు స్పందించి కోలుకోవటం సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.
73 ఏళ్ళ "లియు యుజియా పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇక సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోలుకున్న లియు ను చైనాకు చెందిన కాన్సుల్ జనరల్ లి జుహాంగ్, మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హుస్సేన్ అల్ రాండ్ కలిసి ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లియు మాట్లాడుతూ "తనకు మెరుగైన వైద్య సంరక్షణ ఇచ్చి అనునిత్యం ఎంతో శ్రద్ధ తీసుకున్న యూఏఈ కి నా కృతజ్ఞతలు" అన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో