కువైట్:వచ్చే నెల నుంచి ఆన్లైన్ రెసిడెన్సీ రెన్యువల్
- February 11, 2020
కువైట్:రెసిడెన్సీ రెన్యువల్ ఆఫ్ ఆర్టికల్ 18, మార్చి 2020 నుంచి ఆన్లైన్లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త విధానం ద్వారా కంపెనీలు మరియు ఇన్స్టిట్యూషన్స్ వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేయడానికి ఆన్లైన్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. తద్వారా వారికి సమయం ఆదా అవుతుంది. గవర్నరేట్స్ రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా రెన్యువల్స్ ఆన్లైన్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ, తమకు సొంతంగా ఓ పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఆ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్లో వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి