గల్ఫ్ కరెన్సీ తో విమానాశ్రయంలో పట్టుబడ్డ వ్యక్తి
- February 12, 2020
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా దుబాయ్ వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మూరాద్ ఆలం అనే వ్యక్తి లగేజీలో వేరుశనగలు, బిస్కెట్లు, పలు తినుబండారాలు ప్యాకింగ్ లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. యూరో, సౌదీ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల కరెన్సీ ఉంది. నిందితుడి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







