గల్ఫ్ కరెన్సీ తో విమానాశ్రయంలో పట్టుబడ్డ వ్యక్తి

- February 12, 2020 , by Maagulf
గల్ఫ్ కరెన్సీ తో విమానాశ్రయంలో పట్టుబడ్డ వ్యక్తి

న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా దుబాయ్‌ వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మూరాద్‌ ఆలం అనే వ్యక్తి లగేజీలో వేరుశనగలు, బిస్కెట్లు, పలు తినుబండారాలు ప్యాకింగ్‌ లో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. యూరో, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల కరెన్సీ ఉంది. నిందితుడి నుంచి కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com