కరోనా వైరస్ అలర్ట్: కువైట్లో 3 హెల్త్ సెంటర్స్
- February 13, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ (కెపిఎ) అధికార ప్రతినిది¸ నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, హెల్త్ మినిస్ట్రీతో కలిసి కెపిఎ, మూడు హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అల్ షువైఖ్ పోర్ట్, మినా షుయైబా మరియు అల్ దోహా పోర్టుల్లో ఈ హెల్త్ సెంటర్స్ని, కరోనా వైరస్ ప్రివెన్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పోర్టుల్లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరినట్లు చెప్పారాయన. కెపిఎ ఇప్పటికే ప్రీకాషనరీ మెజర్స్ తీసుకుంటోందని చెప్పారు. మూడు హెల్త్ సెంటర్స్లో అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







