కరోనా వైరస్ అలర్ట్: కువైట్లో 3 హెల్త్ సెంటర్స్
- February 13, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ (కెపిఎ) అధికార ప్రతినిది¸ నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, హెల్త్ మినిస్ట్రీతో కలిసి కెపిఎ, మూడు హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అల్ షువైఖ్ పోర్ట్, మినా షుయైబా మరియు అల్ దోహా పోర్టుల్లో ఈ హెల్త్ సెంటర్స్ని, కరోనా వైరస్ ప్రివెన్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పోర్టుల్లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరినట్లు చెప్పారాయన. కెపిఎ ఇప్పటికే ప్రీకాషనరీ మెజర్స్ తీసుకుంటోందని చెప్పారు. మూడు హెల్త్ సెంటర్స్లో అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!