కరోనా వైరస్ అలర్ట్: కువైట్లో 3 హెల్త్ సెంటర్స్
- February 13, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ (కెపిఎ) అధికార ప్రతినిది¸ నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, హెల్త్ మినిస్ట్రీతో కలిసి కెపిఎ, మూడు హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అల్ షువైఖ్ పోర్ట్, మినా షుయైబా మరియు అల్ దోహా పోర్టుల్లో ఈ హెల్త్ సెంటర్స్ని, కరోనా వైరస్ ప్రివెన్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా పోర్టుల్లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ని కోరినట్లు చెప్పారాయన. కెపిఎ ఇప్పటికే ప్రీకాషనరీ మెజర్స్ తీసుకుంటోందని చెప్పారు. మూడు హెల్త్ సెంటర్స్లో అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







