తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయండి:ఉపరాష్ట్రపతి
- February 18, 2020ఢిల్లీ:తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని.. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రిజిజుతో భేటీ అయిన ఆయన.. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడారంగంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించాలని కోరారు. దీనిపై స్పందించిన రిజిజు.. ఏపీలో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు.. ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామన్నారు. అయితే, యూసీలు రావడం ఆలస్యం అవుతోందని ఉపరాష్ట్రపతికి తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..