40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్‌ ఎగురవేయాలి

- February 21, 2020 , by Maagulf
40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్‌ ఎగురవేయాలి

మస్కట్‌:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, దేశంలోని స్కూళ్ళన్నీ తమ నేషనల్‌ ఫ్లాగ్‌ని జనవరి 20 గురువారం నుంచి ఎగురవేయాలని ఆదేశించింది. 40 రోజుల సంతాప దినం ముగింపుకు సూచికగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటుంది. కాగా, నేషనల్‌ యాంతవ్‌ుని సింగ్‌ చేయడం అనేది తదుపరి సూచనలు వచ్చేవరకు నిలిపివేయాల్సి వుంటుంది స్కూళ్ళలో. సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సయిద్‌ బిన్‌ తైమూర్‌ మృతి నేపథ్యంలో దివాన్‌ ఆఫ్‌ రాయల్‌ కోర్ట్‌ 40 రోజులపాటు అధికారిక సంతాప దినాల్ని ప్రకటించిన విషయం విదితమే. బుధవారంతో ఈ సంతాప దినాలు ముగుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com