40 రోజుల సంతాప దినాల ముగింపు సందర్భంగా ఫ్లాగ్స్ ఎగురవేయాలి
- February 21, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశంలోని స్కూళ్ళన్నీ తమ నేషనల్ ఫ్లాగ్ని జనవరి 20 గురువారం నుంచి ఎగురవేయాలని ఆదేశించింది. 40 రోజుల సంతాప దినం ముగింపుకు సూచికగా ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటుంది. కాగా, నేషనల్ యాంతవ్ుని సింగ్ చేయడం అనేది తదుపరి సూచనలు వచ్చేవరకు నిలిపివేయాల్సి వుంటుంది స్కూళ్ళలో. సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ బిన్ తైమూర్ మృతి నేపథ్యంలో దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ 40 రోజులపాటు అధికారిక సంతాప దినాల్ని ప్రకటించిన విషయం విదితమే. బుధవారంతో ఈ సంతాప దినాలు ముగుస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..