ఆయిల్ కన్సెషన్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. పరిస్థితి అదుపులోకి!
- February 24, 2020
మస్కట్: దహిరాహ్ గవర్నరేట్లోని ఆయిల్ కన్సెషన్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోలియం వేస్ట్కి సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, సదరు కంపెనీకి చెందిన ఫైర్ ఫైటింగ్ టీవ్స్ు సకాలంలో మంటల్ని అదుపులోకి తెచ్చాయనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ తన ప్రకటనలో వివరించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఎసిడిఎ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







