ఆయిల్ కన్సెషన్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. పరిస్థితి అదుపులోకి!
- February 24, 2020
మస్కట్: దహిరాహ్ గవర్నరేట్లోని ఆయిల్ కన్సెషన్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోలియం వేస్ట్కి సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, సదరు కంపెనీకి చెందిన ఫైర్ ఫైటింగ్ టీవ్స్ు సకాలంలో మంటల్ని అదుపులోకి తెచ్చాయనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ తన ప్రకటనలో వివరించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఎసిడిఎ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







