ఆయిల్ కన్సెషన్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. పరిస్థితి అదుపులోకి!
- February 24, 2020
మస్కట్: దహిరాహ్ గవర్నరేట్లోని ఆయిల్ కన్సెషన్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోలియం వేస్ట్కి సంబంధించి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, సదరు కంపెనీకి చెందిన ఫైర్ ఫైటింగ్ టీవ్స్ు సకాలంలో మంటల్ని అదుపులోకి తెచ్చాయనీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ తన ప్రకటనలో వివరించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిఎసిడిఎ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







