కువైట్లో 3 కన్ఫర్మ్డ్ కరోనా వైరస్ కేసులు
- February 24, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కువైట్లోకి ముగ్గురు కరోనా వైరస్ బాధితులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇరానియన్ సిటీ మషాద్ నుంచి వీరు కువైట్కి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో మొదటి వ్యక్తి 53 ఏళ్ళ కువైటీ కాగా, మరో వ్యక్తి 61 ఏళ్ళ సౌదీ సిటిజన్. అయితే ఈ ఇద్దరూ నార్మల్ కండిషన్లోనే వున్నారు. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవు. కాగా, మూడో కేసు విషయానికొస్తే, 21 ఏళ్ళ వ్యక్తి ప్రాథమిక సింటమ్స్తో వున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మెడికల్ స్టాఫ్ అబ్జర్వేషన్లో పెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ప్రమాణాలకు అనుగుణంగా వైద్య పరీక్షల్ని కువైట్ యంత్రాంగం నిర్వహిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..







