కువైట్లో 3 కన్ఫర్మ్డ్ కరోనా వైరస్ కేసులు
- February 24, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, కువైట్లోకి ముగ్గురు కరోనా వైరస్ బాధితులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇరానియన్ సిటీ మషాద్ నుంచి వీరు కువైట్కి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో మొదటి వ్యక్తి 53 ఏళ్ళ కువైటీ కాగా, మరో వ్యక్తి 61 ఏళ్ళ సౌదీ సిటిజన్. అయితే ఈ ఇద్దరూ నార్మల్ కండిషన్లోనే వున్నారు. వీరికి ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవు. కాగా, మూడో కేసు విషయానికొస్తే, 21 ఏళ్ళ వ్యక్తి ప్రాథమిక సింటమ్స్తో వున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మెడికల్ స్టాఫ్ అబ్జర్వేషన్లో పెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ప్రమాణాలకు అనుగుణంగా వైద్య పరీక్షల్ని కువైట్ యంత్రాంగం నిర్వహిస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా