మిస్ దివా యూనివర్స్ 2020 కిరీటం గెల్చుకున్న అడ్లిన్ కాస్టెలినో
- February 25, 2020
కువైట్లో జన్మించిన అడ్లిన్ కోస్టెలినో, అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ దివా యూనివర్స్ 2020ని గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2019 వార్తికా సింగ్ ఈ కిరీటాన్ని మిస్ దివా యూనివర్స్ 2020గా గెలిచిన అడ్లిన్ కాస్టెలినోకి అందించడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా, డిజైనర్స్ శివన్ మరియు నరేష్, మిస్ సుప్రానేషనల్ 2014 ఆషా భట్, మిస్ యూనివర్స్ శ్రీలంక 2006 జాక్వెలైన్ ఫెర్నాండెజ్, డిజైనర్ నిఖిల్ మెహ్రా మరియు డిజైనర్ గవిన్ మిగ్యుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలైకా అరోరా గ్రాండ్ ఫినాలె ఈవెంట్కి హోస్ట్గా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ ప్లాట్ఫావ్ుపై ఇండియా నుంచి అడ్లిన్ రిప్రెజెంట్ చేస్తున్నారు. అడ్లిన్ కాస్టెలినో కేరళకు చెందిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె కువైట్లో జన్మించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







