మిస్ దివా యూనివర్స్ 2020 కిరీటం గెల్చుకున్న అడ్లిన్ కాస్టెలినో
- February 25, 2020
కువైట్లో జన్మించిన అడ్లిన్ కోస్టెలినో, అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ దివా యూనివర్స్ 2020ని గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2019 వార్తికా సింగ్ ఈ కిరీటాన్ని మిస్ దివా యూనివర్స్ 2020గా గెలిచిన అడ్లిన్ కాస్టెలినోకి అందించడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా, డిజైనర్స్ శివన్ మరియు నరేష్, మిస్ సుప్రానేషనల్ 2014 ఆషా భట్, మిస్ యూనివర్స్ శ్రీలంక 2006 జాక్వెలైన్ ఫెర్నాండెజ్, డిజైనర్ నిఖిల్ మెహ్రా మరియు డిజైనర్ గవిన్ మిగ్యుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలైకా అరోరా గ్రాండ్ ఫినాలె ఈవెంట్కి హోస్ట్గా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ ప్లాట్ఫావ్ుపై ఇండియా నుంచి అడ్లిన్ రిప్రెజెంట్ చేస్తున్నారు. అడ్లిన్ కాస్టెలినో కేరళకు చెందిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె కువైట్లో జన్మించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







