షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా
- February 26, 2020
షార్జా:బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, 9వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్) గెస్ట్ స్పీకర్గా ప్రకటించబడ్డారు. మార్చి 4న ఎక్స్పో సెంటర్లో ప్రియాంకా చోప్రా ఈ మేరకు ప్రసంగం చేస్తారు. ప్రియాంకా చోప్రా కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 60కి పైగా సినిమాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ఆయా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించారు. మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఆమె సత్తా చాటారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







