షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా
- February 26, 2020
షార్జా:బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, 9వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్) గెస్ట్ స్పీకర్గా ప్రకటించబడ్డారు. మార్చి 4న ఎక్స్పో సెంటర్లో ప్రియాంకా చోప్రా ఈ మేరకు ప్రసంగం చేస్తారు. ప్రియాంకా చోప్రా కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 60కి పైగా సినిమాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ఆయా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించారు. మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఆమె సత్తా చాటారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







