గూఢచర్యం: 8 మందికి శిక్ష విధించిన సౌదీ అరేబియా
- February 26, 2020
జెడ్డా:ఎనిమిది మంది సౌదీ జాతీయులపై ఇరాన్కి మద్దతుగా గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. మొత్తం 8 మందిని దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఇందులో ఒకరికి మరణ శిక్ష విధించగా, మిగతావారికి జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. విలువైన సమాచారాన్ని ఇరాన్కి అందించినట్లు ఓ వ్యక్తిపై అభియోగాలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. సౌదీ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా అతి విలువైన సమాచారం లీక్ చేశారన్నది అభియోగాల సారాంశం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు