కింగ్‌డమ్ లో మరో మూడు కరోనా కేసుల నమోదు

- February 26, 2020 , by Maagulf
కింగ్‌డమ్ లో మరో మూడు కరోనా కేసుల నమోదు

మనామా:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, తాజాగా మరో మూడు కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 26గా నమోదయ్యింది. ఇరాన్‌ నుంచి వచ్చిన డైరెక్ట్‌ ఫ్లయిట్‌ ద్వారా ప్రయాణించిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, కరోనాని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా వున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ హెల్త్‌ కౌన్సిల్‌ అలాగే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చేసిన సూచనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com