కింగ్డమ్ లో మరో మూడు కరోనా కేసుల నమోదు
- February 26, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తాజాగా మరో మూడు కరోనా కేసులు నమోదయినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 26గా నమోదయ్యింది. ఇరాన్ నుంచి వచ్చిన డైరెక్ట్ ఫ్లయిట్ ద్వారా ప్రయాణించిన ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనాని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా వున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ హెల్త్ కౌన్సిల్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సూచనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







