దోహా: ఇరాన్ నుంచి దోహ చేరుకున్న ఖతారీ పౌరులు
- February 28, 2020
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న దేశం ఇరాన్. ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు ట్రావెల్ చేస్తున్న వారిలో ఎక్కువగా కోవిడ్ -19 బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న తమ పౌరులను ఖతార్ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా వారిని దోహాలోని ఓ హోటల్ లో నిర్బంధించింది. తుదుపరి వైద్య పరీక్షలు ముగిసే వరకు వారికి అవసరమైన వసతులను హోటల్ లోనే సమకూర్చింది ప్రభుత్వం. దాదాపు రెండు వారాల పాటు వారు హోటల్ లోనే ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఖాతార్ లో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే..ఎవరూ కరోనా వైరస్ వ్యాప్తిపై అనధికారిక సమాచారాన్ని స్ప్రెడ్ చేయవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







