కువైట్ని విడిచి వెళ్ళేముందు డిక్లరేషన్ ఇవ్వాలి
- February 28, 2020
కువైట్ సిటీ: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ, కువైట్ నుంచి ఇతరదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్, అలాగే కువైట్ ల్యాండ్ బోర్డర్స్ ద్వారా వెళ్ళేవారంతా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కరోనా వైరస్పై ప్రపంచ స్థాయిలో అమలవుతున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ డిక్లరేషన్లో నిబంధనల్ని పేర్కొన్నారు. వేరే దేశాలకు వెళ్ళడం, తిరిగి రావడానికి సంబంధించి నిబంధనల్ని పేర్కొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా, మార్గదర్శకాలను బట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







