కువైట్ని విడిచి వెళ్ళేముందు డిక్లరేషన్ ఇవ్వాలి
- February 28, 2020
కువైట్ సిటీ: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ, కువైట్ నుంచి ఇతరదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్, అలాగే కువైట్ ల్యాండ్ బోర్డర్స్ ద్వారా వెళ్ళేవారంతా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కరోనా వైరస్పై ప్రపంచ స్థాయిలో అమలవుతున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ డిక్లరేషన్లో నిబంధనల్ని పేర్కొన్నారు. వేరే దేశాలకు వెళ్ళడం, తిరిగి రావడానికి సంబంధించి నిబంధనల్ని పేర్కొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా, మార్గదర్శకాలను బట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







