కువైట్ని విడిచి వెళ్ళేముందు డిక్లరేషన్ ఇవ్వాలి
- February 28, 2020
కువైట్ సిటీ: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న వేళ, కువైట్ నుంచి ఇతరదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆదేశాలు జారీ చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్, అలాగే కువైట్ ల్యాండ్ బోర్డర్స్ ద్వారా వెళ్ళేవారంతా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కరోనా వైరస్పై ప్రపంచ స్థాయిలో అమలవుతున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ డిక్లరేషన్లో నిబంధనల్ని పేర్కొన్నారు. వేరే దేశాలకు వెళ్ళడం, తిరిగి రావడానికి సంబంధించి నిబంధనల్ని పేర్కొన్నారు. తిరిగి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా, మార్గదర్శకాలను బట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!