ఇండియన్ సోషల్ సెంటర్ అబుధాబి ఎలక్షన్స్లో రాజా శ్రీనివాసరావు గెలుపు
- February 28, 2020

అబుధాబి:తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ రాజా శ్రీనివాసరావు అయిత, ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సెక్రెటరీగా విజయం సాధించారు. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజా శ్రీనివాసరావు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కిందనీ, యూఏఈలోని ప్రతి తెలుగు వారికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఆయన వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







