ఇండియన్ సోషల్ సెంటర్ అబుధాబి ఎలక్షన్స్లో రాజా శ్రీనివాసరావు గెలుపు
- February 28, 2020
అబుధాబి:తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ రాజా శ్రీనివాసరావు అయిత, ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సెక్రెటరీగా విజయం సాధించారు. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజా శ్రీనివాసరావు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కిందనీ, యూఏఈలోని ప్రతి తెలుగు వారికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఆయన వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..