ఇండియన్ సోషల్ సెంటర్ అబుధాబి ఎలక్షన్స్లో రాజా శ్రీనివాసరావు గెలుపు
- February 28, 2020

అబుధాబి:తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ రాజా శ్రీనివాసరావు అయిత, ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సెక్రెటరీగా విజయం సాధించారు. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజా శ్రీనివాసరావు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కిందనీ, యూఏఈలోని ప్రతి తెలుగు వారికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఆయన వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







