ఇండియన్ సోషల్ సెంటర్ అబుధాబి ఎలక్షన్స్లో రాజా శ్రీనివాసరావు గెలుపు
- February 28, 2020

అబుధాబి:తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ రాజా శ్రీనివాసరావు అయిత, ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో సెక్రెటరీగా విజయం సాధించారు. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజా శ్రీనివాసరావు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కిందనీ, యూఏఈలోని ప్రతి తెలుగు వారికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఆయన వివరించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







