యూఏఈ సైక్లింగ్‌ టూర్‌: 167 మందికి విముక్తి

- February 29, 2020 , by Maagulf
యూఏఈ సైక్లింగ్‌ టూర్‌: 167 మందికి విముక్తి

అబుధాబి: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరు ఇటాలియన్‌ పేషెంట్లతో కాంటాక్ట్‌ వుందన్న కారణంగా పలువుర్ని రెండు యస్‌ లాండ్‌ హోటల్స్‌లో వుంచి, వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. వారిలో 167 మందికి విముక్తి కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అవడంతో, వారిని విడిచిపెట్టారు. మరికొందరికి సంబంధించి ఇంకా క్వారెంటైన్‌ కొనసాగుతోంది. కాగా, కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరికి వైద్య చికిత్స అందుతోందనీ, వారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com