యూఏఈ సైక్లింగ్ టూర్: 167 మందికి విముక్తి
- February 29, 2020
అబుధాబి: కరోనా వైరస్తో బాధపడుతున్న ఇద్దరు ఇటాలియన్ పేషెంట్లతో కాంటాక్ట్ వుందన్న కారణంగా పలువుర్ని రెండు యస్ లాండ్ హోటల్స్లో వుంచి, వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. వారిలో 167 మందికి విముక్తి కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అవడంతో, వారిని విడిచిపెట్టారు. మరికొందరికి సంబంధించి ఇంకా క్వారెంటైన్ కొనసాగుతోంది. కాగా, కరోనా వైరస్తో బాధపడుతున్న ఇద్దరికి వైద్య చికిత్స అందుతోందనీ, వారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







