యూఏఈ సైక్లింగ్ టూర్: 167 మందికి విముక్తి
- February 29, 2020
అబుధాబి: కరోనా వైరస్తో బాధపడుతున్న ఇద్దరు ఇటాలియన్ పేషెంట్లతో కాంటాక్ట్ వుందన్న కారణంగా పలువుర్ని రెండు యస్ లాండ్ హోటల్స్లో వుంచి, వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. వారిలో 167 మందికి విముక్తి కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అవడంతో, వారిని విడిచిపెట్టారు. మరికొందరికి సంబంధించి ఇంకా క్వారెంటైన్ కొనసాగుతోంది. కాగా, కరోనా వైరస్తో బాధపడుతున్న ఇద్దరికి వైద్య చికిత్స అందుతోందనీ, వారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







