పెన్షన్ పధకం..జగన్ సంచలన నిర్ణయం
- March 01, 2020
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కోసమే అధికంగా నిధులు కేటాయిస్తోంది. ప్రతినెలా ఈ పెన్షన్ కోసం రూ. 1320 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. జనవరి వరకు 55 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటుండగా, ఈ నెల నుంచి మరో 5 లక్షలమందికి లబ్ది చేకూరబోతున్నది.
మొత్తంగా 60 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారు. మరో ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వబోతుండటంతో అదనంగా ప్రభుత్వంపై రూ. 200 కోట్ల రూపాయల భారం పడింది. అయితే, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 10శాతం నిధులను పెన్షన్ పథకం కోసం కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది సంచలన నిర్ణయం అని చెప్పాలి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







