తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ ఆర్ధిక సహాయం
- March 01, 2020
తెలంగాణ:గత నెల భైన్సా లో జరిగిన అల్లర్లలో ఇండ్లు కోల్పోయిన వారికి తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ శాఖ ఆర్థిక సహాయం చేసింది. నిన్న బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు చేతుల మీదుగా ఇండ్లు కోల్పోయిన ఇరువై కుటుంబాలకు పదివేల చొప్పున మొత్తం 20,2000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఒమాన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల ఆధ్వర్యంలో బాపురెడ్డి రాజిరెడ్డి, ప్రభాకర్ సిరిమల్లె,హన్మాండ్లు ముక్కెర, నరేష్ ఆంబోజి, అల్లే గంగాధర్ మరియు ముఖ్య కార్యకర్తలు స్పందించి ఈ విరాళం ను అందించారని ఎన్నారై లు బాధితుల కు అండగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ బిజెపి అధ్యక్షురాలు డా.పడకంటి రమాదేవి, ఒమాన్ బిజెపి నాయకులు శ్రీపాద ఆనంద్,సేపూరీ గోపాల్, మధు కోమటిరెడ్డి, జీవన్ కుమార్ పన్నీరు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు