తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ ఆర్ధిక సహాయం
- March 01, 2020తెలంగాణ:గత నెల భైన్సా లో జరిగిన అల్లర్లలో ఇండ్లు కోల్పోయిన వారికి తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ శాఖ ఆర్థిక సహాయం చేసింది. నిన్న బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు చేతుల మీదుగా ఇండ్లు కోల్పోయిన ఇరువై కుటుంబాలకు పదివేల చొప్పున మొత్తం 20,2000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఒమాన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల ఆధ్వర్యంలో బాపురెడ్డి రాజిరెడ్డి, ప్రభాకర్ సిరిమల్లె,హన్మాండ్లు ముక్కెర, నరేష్ ఆంబోజి, అల్లే గంగాధర్ మరియు ముఖ్య కార్యకర్తలు స్పందించి ఈ విరాళం ను అందించారని ఎన్నారై లు బాధితుల కు అండగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ బిజెపి అధ్యక్షురాలు డా.పడకంటి రమాదేవి, ఒమాన్ బిజెపి నాయకులు శ్రీపాద ఆనంద్,సేపూరీ గోపాల్, మధు కోమటిరెడ్డి, జీవన్ కుమార్ పన్నీరు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..