మస్కట్:కరోనాను అరికట్టేందుకు విధించిన నిర్బంధ ఆంక్షలు ఉల్లంఘిస్తే లిగల్ యాక్షన్
- March 05, 2020
మస్కట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఒమన్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ బారిన పడిన పేషెంట్లు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులు హెల్త్ మినిస్ట్రి విధించిన నిర్బంధ ఆంక్షలను పాటించకుంటే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణాలు ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లా ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లోని ఫస్ట్ సెక్షన్ లో మేన్షన్ చేసిన మేరకు ఐసోలేషన్ లో పేషెంట్లు, పేషెంట్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు ఈ లేటెస్ట్ వార్నింగ్ వర్తిస్తుంది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ మినిస్ట్రి సూచనలు తప్పనిసరిగా పాటించాలని లేదంటే క్రిమినల్ క్రైమ్ గా పరిగణించి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







