మస్కట్:కరోనాను అరికట్టేందుకు విధించిన నిర్బంధ ఆంక్షలు ఉల్లంఘిస్తే లిగల్ యాక్షన్
- March 05, 2020
మస్కట్:కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఒమన్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వైరస్ బారిన పడిన పేషెంట్లు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులు హెల్త్ మినిస్ట్రి విధించిన నిర్బంధ ఆంక్షలను పాటించకుంటే లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణాలు ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లా ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లోని ఫస్ట్ సెక్షన్ లో మేన్షన్ చేసిన మేరకు ఐసోలేషన్ లో పేషెంట్లు, పేషెంట్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులకు ఈ లేటెస్ట్ వార్నింగ్ వర్తిస్తుంది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ మినిస్ట్రి సూచనలు తప్పనిసరిగా పాటించాలని లేదంటే క్రిమినల్ క్రైమ్ గా పరిగణించి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







