కరోనా అలర్ట్:దుబాయ్ లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్ కి కరోనా
- March 05, 2020
దుబాయ్ లో ఇండియన్ స్కూల్ లో 16 ఏళ్ల బాలుడికి కరోనా టెస్టులో పాజిటీవ్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రి నుంచి బాలుడికి కోవిడ్-19 సోకింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఐదు రోజుల తర్వాత అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతనికి బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయటంతో వైరస్ ఉన్నట్లు తేలింది. అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయటంతో 16 ఏళ్ల బాలుడికి కూడా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఎన్ఆర్ఐ ఫ్యామిలీని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. లేటెస్ట్ కేసుతో అలర్టైన దుబాయ్ హెల్త్ అథారిటీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రివెంటీవ్ మెజర్స్ పై ఫోకస్ చేస్తున్నారు. కరోనా ఇన్ ఫెక్టెడ్ స్టూడెంట్ చదువుతున్న ఇండియన్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు స్కూల్ లో శానిటైజేషన్ చేపట్టారు. అలాగే స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఫ్యామిలీస్, స్కూల్ స్టాఫ్ హెల్త్ కండీషన్ ను మానిటర్ చేస్తున్నారు. వాళ్లందరికీ కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







