కార్గో షిప్లో వ్యక్తికి అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- March 05, 2020
యూ.ఏ.ఈ:ఎమిరాతి వ్యక్తి ఒకరు, హాస్పిటల్కి ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలింపబడ్డారు. కార్గో షిప్లో ప్రయాణిస్తుండగా అతను అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, బాధితుడ్ని ఆదుకునేందుకు హెలికాప్టర్ని పంపించడం జరిగింది. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, అతన్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా అబుదాబీలోని షేక్ షఖ్బౌత్ మెడికల్ సిటీకి తరలించారు. అత్యంత చాకచక్యంగా బాధితుడు వున్న లొకేషన్ని గుర్తించి అతనికి వైద్య చికిత్స అందించగలిగామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







