కార్గో షిప్లో వ్యక్తికి అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- March 05, 2020
యూ.ఏ.ఈ:ఎమిరాతి వ్యక్తి ఒకరు, హాస్పిటల్కి ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలింపబడ్డారు. కార్గో షిప్లో ప్రయాణిస్తుండగా అతను అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, బాధితుడ్ని ఆదుకునేందుకు హెలికాప్టర్ని పంపించడం జరిగింది. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, అతన్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా అబుదాబీలోని షేక్ షఖ్బౌత్ మెడికల్ సిటీకి తరలించారు. అత్యంత చాకచక్యంగా బాధితుడు వున్న లొకేషన్ని గుర్తించి అతనికి వైద్య చికిత్స అందించగలిగామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







