కరోనా అలర్ట్ : యూఏఈలో 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్
- March 06, 2020
యూఏఈలో లేటెస్ట్ గా మరో వ్యక్తికి కోవిడ్-19 పాజీటీవ్ వచ్చింది. 17 ఏళ్ల ఎమిరాతి స్టూడెంట్ కు కరోనా సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ MOHAP అధికారులు ప్రకటించారు. ఈ లేటెస్ట్ కేసుతో యూఏఈలో కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయిన బాలుడ్ని వెంటనే ఐసోలేట్ వార్డుకు తరలించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉందని చెబుతున్నారు. 17 ఏళ్ల స్టూడెంట్ కు కరోనా పాజిటీవ్ అని తేలటంతో ఎమిరాతి స్టూడెంట్ చదువుతున్న స్కూల్ కు సెలవులు ప్రకటించారు. స్పెషలిస్ట్ టీమ్స్ తో స్కూల్ ప్రాంగణంలో అవసరమైన స్టెరిలైజేషన్ పనులు చేపట్టారు. అలాగే బాలుడితో డైరెక్ట్ కాంటాక్ట్ అయినవారికి కూడా కోవిడ్-19 టెస్టులు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







