సిట్రాలో కరోనా వైరస్ క్వారెంటైన్ ఫెసిలిటీ
- March 09, 2020
బహ్రెయిన్: సిట్రాలో కరోనా వైరస్ అనుమానితుల కోసం క్వారెంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 3,000 మందికి సరిపడా సౌకర్యాలున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మరియం అల్ హెజెరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కంబాటింగ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తాని, కోవిడ్ 19 (కరోనా వైరస్) టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ జమీలా అల్ సల్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







