సిట్రాలో కరోనా వైరస్ క్వారెంటైన్ ఫెసిలిటీ
- March 09, 2020
బహ్రెయిన్: సిట్రాలో కరోనా వైరస్ అనుమానితుల కోసం క్వారెంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 3,000 మందికి సరిపడా సౌకర్యాలున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మరియం అల్ హెజెరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కంబాటింగ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తాని, కోవిడ్ 19 (కరోనా వైరస్) టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ జమీలా అల్ సల్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







