సిట్రాలో కరోనా వైరస్ క్వారెంటైన్ ఫెసిలిటీ
- March 09, 2020
బహ్రెయిన్: సిట్రాలో కరోనా వైరస్ అనుమానితుల కోసం క్వారెంటైన్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 3,000 మందికి సరిపడా సౌకర్యాలున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మరియం అల్ హెజెరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కంబాటింగ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తాని, కోవిడ్ 19 (కరోనా వైరస్) టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ జమీలా అల్ సల్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







