డిపార్టింగ్ ప్రయాణీకులకు స్మార్ట్ గేట్స్ నిలిపివేత
- March 09, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అలాగే దుబాయ్ వరల్డ్ సెంట్రల్, డిపార్టింగ్ పాసెంజర్స్కి మార్చి 8 నుంచి స్మార్ట్ గేట్స్ అందుబాటులో లేకుండా చేశారు అధికారులు. కరోనా వైరస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ, థాయిలాండ్, లెబనాన్, సిరియా, ఇటలీ, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ని నిర్వహించడం జరుగుతోంది. జిసిసిఎ గైడ్లైన్స్ ప్రకారం, బహ్రెయిన్, ఇరాన్ మరియు చైనా నుంచి వచ్చే విమానాల్ని సస్పెండ్ చేశారు. యూఏఈ - సౌదీ అరేబియా మధ్య విమానాల్ని రియాద్, జెడ్డా, దమ్మావ్ు ఎయిర్ పోర్టులకే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..