ఇరాన్: కరోనా భయంతో 70,000 మంది ఖైదీల విడుదల
- March 10, 2020
ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత కరోనాతో వణికిపోతున్న రెండో దేశం ఇరాన్. గత ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ 43 మంది చనిపోతే..595 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ దీంతో వైరస్ ను ఎదుర్కొనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏకంగా 70 వేల మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. కరుడు గట్టిన ఖైదీలను మినహా మిగిలిన వారిని రిలీజ్ చేయనున్నారు. అయితే..విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు ఎప్పుడు రిటర్న్ కావాలో మాత్రం ఇరానియన్ జ్యూడిషియరీ అధికారులు తెలుపలేదు. ఇప్పటివరకు ఇరాన్ లో 7,161 మందికి కరోనా బారిన పడగా..237 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







