క్రికెట్ అభిమానులకు షాక్.. ఐపీఎల్ వద్దని కోర్టులో పిటిషన్..!
- March 11, 2020
చైనాలో మొదలైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాను కూడా ఇప్పుడు కరోనా బెంబేలెత్తిస్తుంది. తాజాగా ఇండియా వ్యాప్తంగా 60 కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ఇక మార్చి 29 నుండి ప్రారంభం కావలసిన ఐపీఎల్ 13వ సీజన్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఐపీఎల్ ను నిర్వహించడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, కృష్ణన్ రామస్వామి డివిజన్ బెంచ్ గురువారం విచారం చేపట్టనుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్సైటు లో కోవిడ్-19 మందును ఇంకా కనుగొన్నట్లు నమోదు కాలేదని పిటిషన్ లో అలెక్స్ తెలిపారు. ఇక మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఐపీఎల్ ను వాయిదా వేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







