కరోనా ఎఫెక్ట్: అజ్మాన్ లో క్యాబీలు మాస్క్లు ధరించాల్సిందే
- March 11, 2020
అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), క్యాబ్ మరయు బస్ డ్రైవర్లు మాస్క్లు ధరించాలనీ, తమ వాహనాల్ని ప్రతిరోజూ స్టెరిలైజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రతి వారం మెడికల్ చెకప్స్కి హాజరు కావాల్సి వుంటుంది. ఎపిటిఎ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఒమర్ లూటా మాట్లాడుతూ, 400 ట్యాక్సీలు ఈ వారం స్టెరిలైజ్ చేయబడ్డాయని చెప్పారు. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ని స్టెరిలైజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. ట్యాక్సీ కంపెనీ ఓనర్లకు ఈ విసయమై సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







