కరోనా ఎఫెక్ట్: అజ్మాన్ లో క్యాబీలు మాస్క్లు ధరించాల్సిందే
- March 11, 2020
అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ), క్యాబ్ మరయు బస్ డ్రైవర్లు మాస్క్లు ధరించాలనీ, తమ వాహనాల్ని ప్రతిరోజూ స్టెరిలైజ్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్లు ప్రతి వారం మెడికల్ చెకప్స్కి హాజరు కావాల్సి వుంటుంది. ఎపిటిఎ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఒమర్ లూటా మాట్లాడుతూ, 400 ట్యాక్సీలు ఈ వారం స్టెరిలైజ్ చేయబడ్డాయని చెప్పారు. ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ని స్టెరిలైజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. ట్యాక్సీ కంపెనీ ఓనర్లకు ఈ విసయమై సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







