రియాద్: కన్నుమూసిన సౌదీ రాయల్, ప్రకటించిన కోర్టు
- March 11, 2020
ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కన్నుమూశారు. మార్చి 10న ప్రిన్స్ పరమపదించినట్లు రియాద్లోని రాయల్ కోర్టు ప్రకటించింది. బుధవారం రియాద్ లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో ఫ్యూనరల్ ప్రేయర్ నిర్వహించారు. ప్రిన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని, అల్లా అదనిపై కరుణతో స్వర్గం యందు స్థానం కల్పించాలని ప్రార్ధించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?