రియాద్: కన్నుమూసిన సౌదీ రాయల్, ప్రకటించిన కోర్టు
- March 11, 2020
ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ అబ్దుల్లా బిన్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కన్నుమూశారు. మార్చి 10న ప్రిన్స్ పరమపదించినట్లు రియాద్లోని రాయల్ కోర్టు ప్రకటించింది. బుధవారం రియాద్ లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో ఫ్యూనరల్ ప్రేయర్ నిర్వహించారు. ప్రిన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని, అల్లా అదనిపై కరుణతో స్వర్గం యందు స్థానం కల్పించాలని ప్రార్ధించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







